జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్‌..!
రాజ్‌కోట్‌:  రంజీ ట్రోఫీ ఫైనల్లో తమ స్టార్‌ ఆటగాడు  రవీంద్ర జడేజా  ఆడటానికి అనుమతి ఇవ్వాలన్న సౌరాష్ట్ర అభ్యర్థనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించింది. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో జడేజా ఆడటానికి అనుమతించాలని సౌరాష్ట్ర క్రికెట్‌…
రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరిఫికేషన్‌ చేసిన తర్వాత అర్హత ఉందని తేలితే వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల్లో…
శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం
మహిళలు ఒంటరిగా లేక ప్రమాదకరమైన అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు... నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల నందు శ్రావణి శివకుమారి పద్మావతి  పాల్గొని విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దిశ చట…
హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి
ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కట…
జస్ట్ రంగు మారింది..అంతే
ఇద్దరూ పాత్రికేయ రంగంలో దిగ్గజాలే. మీడియా"సాక్షి"గా జర్నలిస్టులే.ఒకరు  జర్నలిస్టుల సంఘానికి దశాబ్దాలుగా నాయకత్వంవహిస్తున్న కామ్రేడ్.జర్నలిస్టుల  హక్కుల ధర్నాలు,నిరసనలు నిర్వహించిన ఉద్యమకారుడు. ఇంకొకరు సంపాదకులుగా అటు ప్రింట్,ఇటు టివిమీడియాల్లో చెడుగుడు ఆడిన వారే. పాత్రికేయులహక్కులపై పేజీల…
22న ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌
, ఆసిఫాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నికలకు నగారా మోగింది. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను పాఠశాలల హెచ్‌ఎంలకు తెలియజేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. కుమురం భీం జిల్లాలో మొత్తం 1242 ప్రభుత్వ, …